Browsing: తెలుగు రాష్ట్రాలు

హైదరాబాద్ లో చేపమందు పంపిణీకి బత్తిని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జూన్ 8, 9 తేదీల్లో చేప మందు పంపిణీ…

లోక్‌సభ ఎన్నికలతో కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో శనివారం తెలంగాణ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. అంతకుముందు కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి…

తెలంగాణాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కల్లాల్లో ఉన్న…

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ దండె విఠల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై…

ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తరువాత పెద్ద ఎత్తున హింస చెలరేగడంపై సీరియస్‌ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన అధికారులపై కొరడా ఝుళిపించింది. పలువురిపై…

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీస్‌ గుప్తా గురువారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం  అధికారులను కలిసి వివరించారు.…

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను సాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం…

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత పలు జిల్లాల్లో చెలరేగిన హింసపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రోజులుగా వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలపై ఎప్పటికప్పుడు…

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌తో కలిపి మొత్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక…

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కొత్త శక్తిగా అవతరిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భరోసా వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఆ…