ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికలు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఓట్ ఫర్ జిహాద్, ఓట్…
Browsing: తెలుగు రాష్ట్రాలు
సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తనను రెండోసారి సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు…
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను రిసార్ట్గా మార్చి జగన్ దెబ్బ తీశారని మండిపడుతూ తిరుమల పవిత్రతను తాము అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన…
ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంగళవారం ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. భారీ వర్షాల వల్వ రాష్ట్రంలోని…
తెలంగాణలో రైతు భరోసా చెల్లింపులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాతే…
అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్ పరిస్థితి ప్రజలకు అర్థమైందని, రాష్ట్రంలో 7- 10 శాతం కమీషన్లు ఇస్తే తప్ప పనులు కాని పరిస్థితి ఏర్పడిందని మల్కాజిగిరి…
బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఇకపై ఎవరైనా అంటే వారికి బుద్ది చెప్పాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం…
మరో వారం రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా వైసీపీకి వరుస షాక్ లు తగుతున్నాయి. ప్రతిపక్షాల ఫిర్యాదులు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలో కీలక అధికారులపై ఈసీ…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదు చేశారు.…
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీశ్కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సమాచారం అందించింది.…