Browsing: తెలుగు రాష్ట్రాలు

ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్‌, కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఊసే…

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమ యం సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్…

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు కేసీఆర్పై…

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో చేవెళ్ల బహిరంగ సభలో ప్రసంగించిన అమిత్ షా.. తాము మూడోసారి…

జనసేన పార్టీ గుర్తు కేటాయింపుపై కొంత మేర ఉపశమనం లభించింది. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు ఎవరికి కూడా…

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన…

రాజకీయాలకు దూరమైన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ సినీ స్టార్లందరూ ప్రచారంలో పాల్గొననున్నారు. చిరంజీవి…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోమవారం ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర మంత్రి అమిత్‌షాకు సంబంధించిన ఫేక్‌ వీడియోల కేసులో రేవంత్‌కు పోలీసులు ఈ సమన్లు…

కాంగ్రెస్ ప్ర‌భుత్వం రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీ పేరుతో మ‌రో కొత్త మోసం చేస్తుంద‌ని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ర‌ఘునంద‌న్ విమర్శించారు. దుబ్బాకలో జరిగిన రైతు సమ్మేళనంలో మాట్లాడుతూ …

సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి కామన్ సింబల్ `గాజు గ్లాస్’ గుర్తును జనసేనకు కేటాయించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు…