Browsing: తెలుగు రాష్ట్రాలు

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై ఏర్పడిన వివాదంపై స్పష్టత వచ్చింది. మే నెల పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం…

హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ -2కు శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ వరకు 14 కి.మీ మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఫేజ్-…

వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి వినియోగించవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఒక వంక వారితో వారితో రాజీనామాలు చేయిస్తూ రాజకీయపరంగా దుమారం రేపాలని ప్రయత్నిస్తున్న వైసిపి ప్రభుత్వం మరోవంక…

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి శనివారం తలకు బ్యాండేజీ లేకుండా ప్రత్యక్షం కావటంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ తెరమీదకు వచ్చింది.…

ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 9 ముఖ్యమైన హామీలతో కూడిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శనివారం తన నివాసంలో…

ఓటు వేయడం, మన హక్కు మాత్రమే కాదు, భారత దేశ పౌరుడిగా మన భాధ్యత అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.…

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో గన్‌పార్క్ వద్దకు వచ్చానని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, సిద్ధిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజలకు సిఎం ఇచ్చిన హామీలు…

బీఆర్‌‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. కొండా సురేఖ ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని ఈసీ…

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి…

హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద మంగళవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం కలకలం రేపుతోంది. బీజేపీ నుంచి టికెట్ ఆశించిన ఆయన ఆ…