Browsing: తెలుగు రాష్ట్రాలు

అధికారంలోకి రాకముందు ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీని రైతు భరోసా పేరుతో విడుదల చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని రైతులకు భరోసా లేకుండా రేవంత్ రెడ్డి…

కేంద్రంలో బిజెపినే మరలా అధికారంలోకి వస్తుందనే అంచనాతో తాము ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రజాహితం కోసం, ప్రజల కోసం,…

త్వరలోనే అర్హులైనవారందరికీ తెల్లరేషన్ కార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. అనంతరం మీడియా…

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు తెరపైకి వచ్చింది. రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ 2020లో నమోదు చేసిన కేసులో చంద్రబాబును నిందితుడిగా…

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు.…

తెలంగాణాలో మెజార్టీ పార్లమెంటు స్ధానాల్లో విజయం సాధించేందుకు కమలనాథులు ఎన్నికల ప్రచారానికి నడుం బిగించారు. అందులో భాగంగా ఆపార్టీ అగ్రనేతలు వరుస పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ…

తెలంగాణలో ప్రముఖ క్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఆలయం యాదాద్రి క్షేత్రంలో నేటి నుంచి కొండంత పండుగ వేడుకగా జరగనుంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 11 నుంచి…

బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం…

* కాకినాడ లోక్‌స‌భ స్థానం నుంచి బరిలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఢిల్లీ వేదికగా బీజేపీ, టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. గత…

ఎంజీబీఎస్ – ఫ‌ల‌క్‌నుమా మెట్రో రైలు మార్గానికి ఫారుక్‌న‌గ‌ర్ బ‌స్టాండ్ వ‌ద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హైద‌రాబాద్ ఎంపీ…