జనవరి 22న ప్రతి ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఐదు దీపాలు వెలిగించాలని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ మన కి బాత్…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణాల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని, దీనిపై వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత…
వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్కు వెళ్లేది నిజమైతే తానూ ఆమె వెంటే నడుస్తానని ఇటీవల ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి…
కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలున్నాయని, వీటిపై న్యాయ విచారణ జరుపుతామని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి…
`రెడ్ బుక్’ వ్యాఖ్యలపై టిడిపి నేత నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు అందించింది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారంటూ ఏసీబీ కోర్టును…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్సీపీ కండువా…
సింగరేణిలో ఎర్ర జెండా రెపరెపలాడింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీకి కార్మికులు పట్టం కట్టారు. ఏఐటీయూసీ అనుబంధ ‘సింగరేణి కాలరీస్ వర్కర్స్…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, విశాఖపట్నం నాయకుడు చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్.. జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలో జనసేన ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమలో పవన్…
అర్హులైన వారందరూ కేంద్ర పథకాలను వినియోగించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం ప్రజల అభ్యున్నతి, సంక్షేమం…
ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వంపై వలంటీర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని, తమను పొరుగు సేవల ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.18 వేల వేతనం ఇవ్వాలని…