ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన…
Browsing: తెలుగు రాష్ట్రాలు
వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తం అవుతున్నామని చెబుతూ తెలంగాణలో ఈ సారి డబల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.…
గత రెండు వారాలుగా క్రమంగా మరోసారి కరోనా కేసులు దేశంలో పెరుగుతూ ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. ఉస్మానియా…
ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం జగన్…
ఆంధ్ర ప్రదేశ్ లో వైరస్ ప్రభావం మళ్లీ పెరుగుతోంది. పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు గుర్తిస్తున్న అధికారులు గుర్తించారు. ఆందోళన…
త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న 2 వేల కొత్త బస్సుల్లో పురుషులకు ప్రత్యేకంగా సీట్లను రిజర్వ్ చేయించడంతో పాటు మహిళలకు మరిన్ని బస్సులను ఏర్పాటు చేయాలని టిఎస్…
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురుస్తోంది. నేటి ఉదయం నుంచి విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై పొగమంచు కారణంగా…
తెలంగాణలోని జిల్లాలకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇంఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమించింది. 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది మంత్రులను ఇంఛార్జ్లుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన…
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ…
మరో మూడు నెలల్లో రానున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో ఎట్లాగైనా గెలుపొందాలని పావులు కదుపుతున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే జనసేన అధినేతతో మంతనాలు సాగిస్తూ,…