వరద సహాయ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ నదులకు నడకలు…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఏకధాటిగా వారం పది రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా కురిసిన వర్షాలు రైతులకు మేలు ఎంత చేశాయో అదే స్థాయిలో నష్టాన్ని కూడా మిగిల్చాయి. ఆలస్యంగానైనా వర్షాలు…
శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 6.31…
తెలంగాణలోని నలుగురు ప్రముఖ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. పీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, జైపాల్ రెడ్డి,…
తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ…
పది రోజులుగా కుండపోత వర్షాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరణుడు శాంతించాడు. మరో వారం రోజులపాటు రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు లేవని హైదరాబాద్ వాతావరణ…
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో ప్రమాణం చేయించారు. విజయవాడలోని…
ఆగస్టు 3 నుంచి తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లి కార్యదర్శి నర్సింహాచార్యులు సర్క్యులర్ జారీ చేశారు. అసెంబ్లి…
మార్గదర్శి వ్యవహారంలో అనేక అక్రమాలు గుర్తించామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని పేర్కొన్నారు. మార్గదర్శిపై పలు సెక్షన్ల కింద కేసులు…
ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కరోజులోనే కురిసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో 64.98 సెంటీమీటర్ల వర్షపాతంతో కొత్త రికార్డు నమోదైంది. దీని ఫలితంగా జన జీవనం…