ఇసుక తవ్వకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అడ్డుగోలుగా సాగుతును ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలంటూ గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్…
Browsing: తెలుగు రాష్ట్రాలు
రాష్ట్రంలో అసైండ్ భూములు పొందిన వారికి ఆ భూములపై 20 ఏళ్ళ తర్వాత వారికి పూర్తి భూ యాజమాన్యపు హక్కులు కల్పించడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ శాఖా…
దేశంలో యూపీ తర్వాత ఆంద్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. తిరుపతిలో గురువారం…
శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు (బిఎస్ రావు) కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. హైదరాబాద్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం…
ఏపీకి జీవనదిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం చేతకాకుంటే కేంద్రానికి అప్పగించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బిజెపి రాష్త్ర అధ్యక్షురాలు దగ్గుబాటి…
భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్ -3 ప్రయోగం అన్ని పరీక్షలు పూర్తిచేసుకుని జాబిలమ్మా నీకోసం నేనొస్తున్నామా అంటూ ఈ నెల…
ప్రభుత్వ ఉద్యోగులకు 12వ వేతన సవరణ కమిషన్ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిషన్ చైర్మన్గా రిటైర్డు ఐఏఎస్ అధికారి మన్మోహన్సింగ్ను నియమించింది. ఏడాదిలోగా వేతన…
శ్రీశైలం రిజర్వాయర్లో నీటి దొంగతనం గురించి నంద్యాల ఎస్పి రఘువీరారెడ్డికి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి అద్వర్యంలో రాయలసీమ సాగునీటి సాధన…
కృష్ణా జలాల్లో రెండు తెలుగు రాష్ట్రాల వాటాల లెక్కలు తేలేవరకు 50:50 నిష్పత్తిలో చెరో సగం పంచాలని తెలంగాణ ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు కేంద్రాన్ని…
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాతినిధ్యం లేని ప్రాంతం, సామాజిక వర్గం లేదు.. ప్రజలంతా ప్రధాని మోదీ పాలన పట్ల మొగ్గు చూపుతున్నారని బిజెపి ఎంపి, ఓబిసి మోర్చా అధ్యక్షుడు…