Browsing: తెలుగు రాష్ట్రాలు

కాజీపేట నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లైన్ నిర్మించాలని తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మూడు…

తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా మరోసారి తనను నియమించడం పట్ల తాను అలిగిన్నట్లు వస్తున్న కథనాలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఖండించారు. తాను పార్టీ…

ఇండిగో విమానయాన సంస్థ తన అంతర్జాతీయ కార్యకలాపాలను బలోపేతం చేసే క్రమంలో జూన్ 15వ తేదీ నుండి హైదరాబాద్– రస్ అల్ ఖైమా మధ్య కొత్త రోజువారీ…

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్చారు. ఓ వైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ బాధ్యలను మార్చాలని…

తెలంగాణలో ఎవరు ఎవరికి బీ టీమో ప్రజలకు బాగా తెలుసునని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ నడపలేక చేతులెత్తేసిన రాహుల్ గాంధీ …

విదేశాల సాధించిన అనుభవం, అభివృద్ధిని ఏపీకి కూడా తీసుకు రావాలని ప్రవాసాంధ్రులకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నాటా తెలుగు మహాసభలను ఉద్దేశించి…

తెలంగాణాలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌ అందిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఖమ్మం లో కాంగ్రెస్ పార్టీ…

నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఆశించినస్థాయిలో వర్షాలు కురవక రైతులు ఇక్కట్లకు గురవుతున్నారు. దీంతో ఈ ఏడాది వానాకాలం వరి సాగుపై క్రమంగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈసారి లక్ష్యం…

హైదరాబాద్ మెట్రో స్టూడెంట్ పాస్ అందుబాటులోకి తీసుకొస్తుంది. విద్యార్థుల సౌకర్యార్థం శనివారం నుంచి సూపర్ సేవర్ స్టూడెంట్ పాస్ అమల్లోకి తీసుకొచ్చామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్…

పోడు రైతులపై గతంలో నమోదైన కేసులు ఎత్తివేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు. శుక్రవారం కొమరంభీమ్ ఆసిఫాబాద్ నూతన కలెక్టరేట్ కార్యాలయంలో పోడు రైతులకు సీఎం…