Browsing: 2024 polls

విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ భారీ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారభేరి మోగిస్తూ…

ఈ పదేళ్లలో అవినీతి రహిత పాలన అందించానని, అయితే ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెబుతూ తనకు రాజకీయాలు ముఖ్యం కాదని.. దేశమే ముఖ్యమని ప్రధాని…

లోక్‌సభతో పాటు కొన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. ఎలక్టోరల్‌(ఎన్నికల) బాండ్ల పథకంపై ఇటీవల సుప్రీం…

ఎవరేమన్నా వచ్చే ఎన్నికల్లో మూడో సారి విజయం సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమాను వ్యక్తం చేశారు. . రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు సోమవారం…

దేశంలో త్వరలోనే పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది ఎప్రిల్, లేదా మే…

నవంబర్ ఒకటో తేదీ నుంచి ‘ఏపీకి ఎందుకు మళ్ళీ జగన్ కావాలి’ అనే కార్యక్రమం చేపడుతున్నామని  ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా సచివాలయాలు…

రానున్న లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసే పోటీ చేస్తామని ముంబైలో రెండు రోజుల పాటు జరిపిన సమావేశంలో విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు ఒక…

ముఖ్యమంత్రి పదవి కోసం తాను ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశానని, అయితే నిర్ణయం ప్రజలదే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సీఎం పదవికి…

దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ.. రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటికే ఎన్నికల సంగ్రామంలోకి దూకేశాయి. 2024 లో అధికారం దక్కేది తమకే అంటూ…

అవినీతి ఉద్దేశంతో కూటమి ఏర్పడినప్పుడు, కులతత్వాన్ని, ప్రాంతీయతను దృష్టిలో ఉంచుకుని పొత్తు పెట్టుకున్నప్పుడు, బంధుప్రీతి విధానంలో పొత్తు పెట్టుకున్నప్పుడు అలాంటి కూటములు దేశానికి ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర…