Browsing: Ashwani Vaishnav

వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ ప్రొటోటైప్‌ వెర్షన్‌ను కేంద్ర రైల్వే శాఖ…

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్ ఇస్తారు.…

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంపన్న శ్రేణిని (క్రీమీలేయర్‌) వర్తింపజేయకూడదని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోకూడదని నిశ్చయించింది. శుక్రవారం రాత్రి…

ఈసారి బ‌డ్జెట్ లో తెలుగు రాస్త్రాలలో రైల్వే ల‌కు భారీగా నిధులు కేటాయించామ‌ని వెల్ల‌డించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది రైల్వేలకు…

పశ్చిమ బెంగాల్‌ డార్జిలింగ్‌ జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సిగల్‌ జంపింగే కారణమా? అనే చర్చ జరుగుతోంది. సిగల్‌ జంప్‌ కారణంగా ప్రమాదం జరిగిందని…

ఒడిషాలోని ఖుర్దా రోడ్‌ నుంచి విజయనగరం మధ్య మూడవ రైల్వే లైన్‌ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం…

కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన రైల్వే బడ్జెట్ వివరాలను వెల్లడించారు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈ సారి…

డీప్‌ఫేక్ సమస్య పై ప్రభుత్వం త్వరలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో సమావేశమవుతుందని కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైషవ్ వెల్లడించారు. డీప్‌ఫేక్ ఫొటోలను, వీడియోలను మీడియా…

దేశంలోని సిమ్ కార్డు డీలర్లకు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేసినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అంతేగాక తప్పుడు కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు పెద్ద సంఖ్యలో సిమ్…

కాజీపేట నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లైన్ నిర్మించాలని తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మూడు…