టీడీపీ పాలనలో పోలవరం నిర్మాణం ఒక యజ్జంలా సాగగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఐదేళ్ల పాటు విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు.…
Browsing: Chandrababu Naidu
టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టిఆర్తో పాటు, రామోజీరావుకు కూడా భారత రత్న సాధించాలని, ఇది తెలుగు ప్రజల అందరి బాధ్యతని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.…
వైఎస్ఆర్ ఆరోగ్య వర్సిటీ పేరును ఎన్టీఆర్ వర్సిటీగా మార్చాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన మొదటి సమావేశంలో గత ప్రభుత్వం…
రాష్ట్రాభివృద్ధే అందరి ప్రథమ కర్తవ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎంపీలకు సూచించారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు, పథకాలు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ…
కోలాహలంగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు శుక్రవారం జరిగాయి. ముఖ్యమంత్రి, టిడిపి అధినేతనారా చంద్రబాబు నాయుడు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా…
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మొదటిసారిగా గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంతో పాటు పలు నిర్మాణాలను పరిశీలించారు. రాజధాని అమరావతి పర్యటనలో…
ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సోమవారం ప్రాజెక్ట్ ను…
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతి చుట్టూ చర్చలు జరుగుతున్నాయి. అమరావతి రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనతో అక్కడ…
నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో అమరావతి సచివాలయంలో గురువారం అడుగు పెట్టారు. తన ఛాంబర్లో సీఎంగా సరిగ్గా సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించారు..…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. చంద్రబాబుతోపాటు పవన్…