కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు పొరుగు దేశం పాకిస్థాన్ తహతహలాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రాహుల్పై పాక్…
Browsing: Congress
స్వాతంత్య్రం అనంతరం దిశను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకత్వ రహితంగా కూడా మారిపోయిందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. భారతీయ…
తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఆర్ (ఆర్ఆర్) ట్యాక్స్ విధించిందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రమైన…
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ పేరుతో మరో కొత్త మోసం చేస్తుందని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ విమర్శించారు. దుబ్బాకలో జరిగిన రైతు సమ్మేళనంలో మాట్లాడుతూ …
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భారతదేశ ఐటీ హబ్ బెంగళూరు బాంబులతో దద్దరిల్లిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. …
ఈవీఎంలను అనుమానించిన ప్రతిపక్ష నేతలు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ డిమాండ్ చేశారు. బిహార్లోని అరారియా, ముంగేర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ…
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తమ ఆస్తిగా భావించిన వారు.. ఆ పార్టీని తమ పిల్లలకు వంశపారంపర్యంగా…
కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని చూస్తే విచిత్రమైన భావన కలుగుతున్నదని చెబుతూ కాంగ్రెస్ తీరు చూస్తుంటే కొన్నిసార్లు బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమోనని అనుమానం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీని…
రానున్న లోక్సభ ఎన్నికల్లో పాలనలో సామర్ధ్యం కనబరిచిన బీజేపీ మోడల్, విఫలమైన కాంగ్రెస్ మోడల్లో ఏది ఎంచుకుంటారనేది ప్రజలు నిర్ణయించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2047…
ఆంధ్రప్రదేశ్కు చెందిన మహమ్మద్ నజీరుద్దీన్ను పెండ్లి చేసుకొని గుంటూరు వాస్తవ్యురాలైన మహమ్మద్ కావ్య నజీరుద్దీన్కు వరంగల్ ప్రజలు ఎందుకు ఓటేయాలని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి…