Browsing: Covid 19

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న వేళ… 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడో డోసును ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం…

భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బిఎ.2కి ఉపరకమైన కొత్త సబ్‌ వేరియంట్‌ బిఎ.2.75ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తెలిపింది. బిఎ.2.75 లక్షణాలను విశ్లేషిస్తున్నామని పేర్కొంది. గత…

ప్రపంచవ్యాప్తంగా రానున్న 10 ఏళ్లలో కోటి మందికి పైగా బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్లు ‘ది లాన్సెట్‌’ జర్నల్‌ వెల్లడించింది. కరోనా తర్వాత ఈ పరిస్థితులు…

2035లో భారత్‌లో పట్టణ జనాభా 67.5 కోట్లు(675 మిలియన్లు)గా ఉంటుందని వంద కోట్ల జనాభాతో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంటుందని ఐక్యరాజ్య…

అత్యవసర వినియోగానికి మరో రెండు కోవిడ్‌ వ్యాక్సిన్లకు డిసిజిఐ అనుమతినిచ్చింది. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా దేశీయంగా తయారైన ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌…

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్న నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో రోహిత్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇవాళ బీసీసీఐ ట్వీట్…

మొన్నటి వరకు తగ్గుముఖం పడుతూ వస్తున్న కరోనా దేశంలో మళ్ళి విజృంభిస్తున్నది.  త‌గ్గుముఖం ప‌ట్టిన కేసులు మ‌ళ్లీ పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గురువారం 13 వేల మంది…

కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్నప్పటికీ ఇప్పటికీ కరోనా అనంతర రుగ్మతలతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ లక్షణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని ప్రపంచ…

గ‌త కొంత‌కాలంగా త‌గ్గుతూ వ‌చ్చిన కేసులు మ‌ళ్లీ విజృంభిస్తున్నాయి. మహమ్మారి విజృంభిస్తుండటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింప‌వుతుంది. గత నాలుగు రోజులుగా 8 వేలకు పైగా కేసులు…

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. కోవిడ్‌ కేసులు సంఖ్య ఏడు వేలను దాటాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ…