మంత్రి జగదీశ్రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించింది. 48గంటల పాటు ర్యాలీలు, సభలు, సమావేశాలకు హాజరుకావొద్దని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మీడియాతో ఊడా…
Browsing: ECI
ఎమ్యెల్యేల కొనుగోలు ఉదంతం గురించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) నేతలపై కేసు నమోదు చేసి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు…
మునుగోడు ఉప ఎన్నిక నూతన ఆర్వోగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యతలు అప్పగించింది. జగన్నాథ రావు స్థానంలో రోహిత్ సింగ్…
హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 12న ఒకే దఫాలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో విలేకరుల సమావేశంలో చీఫ్ ఎలక్షన్…
ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో మునుఁగొండ నియోజకవర్గంలో ఒకేసారి 25,000 కోట్ల ఓటర్లను చేర్పించడం పట్ల బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇవ్వన్నీ అధికార పార్టీ టిఆర్ఎస్ చేర్పించిన నకిలీ…
మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బీజేపీలో చేరానని చెప్పిన ఆయనను అనర్హుడిగా…
శివసేన పార్టీ గుర్తు వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరిస్తూ ఓ నిర్ణయం తీసుకొనేందుకు ఎన్నికల…
అర్థంపర్థంలేని ఎన్నికల హామీలు ఇచ్చే ఇచ్చే రాజకీయ పార్టీలకు ఎన్నికల కమీషన్ ఝలక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో హామీలు చేసే రాజకీయ పార్టీలు వాటికి నిధులు ఎలా…
ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానంతోపాటు బీహార్లోని మొకామ,…
శివసేన అధికారిక గుర్తును ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాల్లో ఎవరికి కేటాయించాలనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఈ…