Browsing: Kaleswaram Project

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వైఫల్యాలపై విచారణ నిమిత్తం సె ప్టెంబర్ 5న విచారణ కోసం హాజరు కావాలంటూ భూపాలపల్లి కోర్టు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నోటీసులు జారీ…

గత 5 సంవత్సరాలుగా ఎలక్టోరల్ బాండ్ల లావాదేవీల వివరాలను సమర్పించాలని ఎస్‌బిఐకి సుప్రీంకోర్టు ఆదేశించడంతో రాజకీయ పార్టీలకు వివిధ కార్పొరేట్‌ల విరాళాల గురించి వాస్తవాలు గణాంకాలను కొంతమేరకు…

కాళేశ్వరం ప్రాజెక్టులో రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా ఖర్చు పెరిగింది తప్ప అదనంగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కాగ్ వెల్లడించింది. మార్పుల వల్ల గతంలో చేసిన కొన్ని…

తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎ త్తిపోతల సాగునీటి పథకం పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు తాము సిద్ధంగానే…

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు…

కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలున్నాయని, వీటిపై న్యాయ విచారణ జరుపుతామని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి…

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది.…

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ను కేంద్ర బృందం మంగళవారం పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజ్ వంతెన కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్…

తెలంగాణ రాష్ట్ర అత్యంత ప్రతిష్టాత్మక కా ళేశ్వర ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో అపశ్రుతి చోటు చేసుకుంది.శనివారం లక్ష్మీ(మెడిగడ్డ) బ్యారేజ్ చెందిన 20వ పిల్లర్ స్వల్పంగా కుంగింది.…

వైఎసార్తిపి అధినేత్రి వైస్ షర్మిల ను ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని,…