Browsing: Lok Sabha polls

లోక్‌సభకు జూన్‌ 1వ తేదీన జరిగే ఏడవ, చివరి విడత ఎన్నికల్లో 904 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) నివేదిక ప్రకారం…

ప్రతిపక్షాలు తనను 24 ఏళ్లుగా తిడుతూనే ఉన్నాయని.. ఆ తిట్లు తినీతినీ బండబారిపోయానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తనను 101 తిట్లు తిట్టారని తమ పార్టీ…

కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి జమిలి ఎన్నికలు (ఒక దేశం-ఒకే ఎన్నిక) నిర్వహిస్తామని ఆ పార్టీ అగ్ర నేత, కేంద్ర హోం…

ఇప్పటి వరకు ఐదు దశల్లో జరిగిన పోలింగ్‌ శాతం విశ్లేషణ 2019లోని 409 సీట్లలో డేటాతో సరిపోల్చుకుంటే దాదాపు మూడింట రెండు వంతుల మంది ఓటింగ్‌కి దూరంగా…

లోక్‌సభ ఎన్నికలకు చెందిన ఐదు దశలు పూర్తయిన తర్వాత బిజెపి ఇప్పటికే 310 సీట్లు గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. బాబూ అధికారుల…

ఒడిశా లోని బిజూ జనతాదళ్ ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కేవలం ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, మైనింగ్ మాఫియాలను మాత్రమే ఇచ్చిందని…

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్‌ సోమవారం జరగనుంది. ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌…

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తీరును ఎండగట్టారు. రాయబరేలిని ‘వదలివేసిన’ సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ఆ లోక్‌సభ…

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి కంగనా రనౌత్‌ తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ లో ఎంపీగా తెలిస్తే సినిమాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. …

ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ వలె ఇటాలియన్ కాదని, ఆమెకు హిందీ రాదని నటి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ సీటుకు బిజెపి…