Browsing: SP

ఉత్తర్ ప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన తొలి దశ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్-సమాజ్‌వాది(ఎస్‌పి) కూటమి తుడిచిపెట్టుకుపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, అఖిలేష్…

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 సీట్లు ఉండగా అందులో 78 స్థానాలను బీజేపీ గెలుచుకోనుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్, సమాజ్‌వాదీ ప్రధాన పార్టీలుగా ఉన్న ఇండియా కూటమికి…

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఢిల్లీలో ఆప్‌-కాంగ్రెస్ మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటు ఖ‌రారైన క్ర‌మంలో ఢిల్లీ, గుజ‌రాత్‌, గోవా, హ‌రియాణ రాష్ట్రాల్లోనూ పొత్తు దిశ‌గా చ‌ర్చ‌లు తుది ద‌శ‌కు…

లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో సమాజ్‌వాద్ పార్టీ, కాంగ్రెస్ మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమార్తె, పార్టీ…

బుధవారం ఢిల్లీలో జరుగవలసి ఉన్న ఇండియా కూటమి సమావేశం వాయిదా పడింది. కీలక నేతలు అందుబాటులో లేకపోవడం వల్ల సమావేశం వాయిదా పడినట్టు కూటమి వర్గాలు తెలిపాయి.…

ఇండియా కూటమి ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోనే ఆ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. సీట్ల సర్దుబాట్లపై మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ…

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ లోని సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై…

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ తనయుడు అభిషేక్‌ బచ్చన్ అలహాబాద్ నుండి రానున్న లోక్ సభ ఎన్నికల్లో అలహాబాద్ నుండి రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అలహాబాద్‌ పార్లమెంట్‌…

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికలో సమాజ్‌‍వాదీ పార్టీ అభ్యర్థి, దివంగత ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. భారతీయ జనతా…

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. దీంతో…