Browsing: West Bengal

పశ్చిమబెంగాల్‌లో పుర్బా మేదిని పూర్ జిల్లా లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక భూపతి నగర్‌లో రెండేళ్ల క్రితం జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులను అదుపు…

బెంగాల్ సీఎం దీదీ ప్ర‌తి ప‌థ‌కాన్ని స్కామ్ గా మార్చిదని ప్ర‌ధాని నరేంద్ర మోదీ మండ్డిప‌డ్డారు. ఆమె వ‌ల్ల బెంగాల్ ప్రతిష్ట దిగజారిదని ఆరోపించారు. ప‌శ్చిమ బెంగాల్లోని…

రేషన్ పంపిణీ కుంభకోణంలో దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన సందేశ్‌ఖలి ప్రాంతానికి వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులపై శుక్రవారం ఉదయం…

మణిపూర్‌లో వివిధ వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణం బయటపడిన కొద్ది రోజులకు పశ్చిమ బెంగాల్‌లో కూడా అటువంటి దుశ్చర్య బయటపడింది.…

పశ్చిమ బెంగాల్‌లో శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య చోటు…

పశ్చిమబెంగాల్‭లోని కూచ్ బెహార్ పర్యటనకు వెళ్లిన కేంద్ర మంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఆయన పర్యటనను అడ్డుకున్న తృణమూల్ కార్యకర్తలు రాళ్లదాడి…

పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌లో గల తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)కి చెందిన బూత్‌ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్‌ మన్న ఇంట్లో బాంబు పేలుడు…

పశ్చిమ బెంగాల్ లో . అత్యంత అమానవీయంగా జరిగిన హింసాకాండలో 8మంది సజీవ దహనమయ్యారు. ఇళ్ళల్లో బంధించి మరీ ఇళ్ళకు నిప్పంటించారు. అక్కడ అధికారమలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌…

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికలలో  102 మునిసిపాలిటీలను  గెలుచుకున్న అధికార తృణమూల్ కాంగ్రెస్  భారీ విజయాన్ని నమోదు చేసింది. 2021…

కరోనా వేరియంట్ ఒమైక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాదాపు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో పూర్తి స్థాయి కర్ఫ్యూ…