Browsing: YS Jaganmohan Reddy

ఏపీలో విశాఖ నుంచే పరిపాలన అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్‌ కార్యాలయాలను కమిటీ గుర్తించింది. ముఖ్యమంత్రి, మంత్రుల…

పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సిఎం జగన్‌…

ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాఖలైన అక్రమాస్తుల కేసులు గత పదేళ్లుగా ముందుకు సాగక పోతుండడంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు…

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 15 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను…

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌  మోహన్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు ఆలయ అర్చ‌కులు…

వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు ఉంటాయని ఇటీవల వైసీపీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడంతో…

కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తిలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. కృష్ణా జలాల కేటాయింపుల అంశంలో కేంద్ర కేబినెట్‌…

నవంబర్ ఒకటో తేదీ నుంచి ‘ఏపీకి ఎందుకు మళ్ళీ జగన్ కావాలి’ అనే కార్యక్రమం చేపడుతున్నామని  ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా సచివాలయాలు…

దసరా నుండి విశాఖ నుండి పరిపాలన ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ సమావేశంలో…

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన సోమ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి…