Browsing: YS Jaganmohan Reddy

ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్‌ హబ్‌గా మారనుందని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి. బుధవారం విశాఖ, విజయనగరం జిల్లాల…

అమరావతి భూ కుంభకోణం, భారీ ప్రాజెక్టుల్లో అవినీతిపై దర్యాప్తు కోసమంటూ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్‌’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సిట్‌పై స్టే విధిస్తూ…

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అమలు పరుస్తున్న పలు సంక్షేమ పథకాలలో ప్రజల ఇబ్బందులను నేరుగా వారి నుండే తెలుసుకొని, సరిదిద్దడం ద్వారా ఎన్నికలలో వారి మద్దతు కూడదీసుకొనేందుకు…

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.3000 కోట్తో 230 ఎకరాలలో…

2019 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు సృస్టించడంతో పాటు, నాటి ప్రతిపక్షం వైసిపి ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకున్న `కోటి కత్తి’ ఘటనలో ఎటువంటి…

దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలో సంపన్నుడిగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేలారు. పైగా, మొత్తం 30 మంది ముఖ్యమంత్రులకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో,…

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల్లేవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సోమవారం జరిపిన సమావేశంలో మంత్రివర్గంలో మార్పులపై…

శాసనమండలి ఎన్నికల ప్రక్రియ ముగియగానే మంత్రివర్గంలో మార్పులు చేయనున్నట్లు, ఎమ్యెల్సీలలో ముగ్గురు లేదా నలుగురికి మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవులు ఇవ్వనున్నట్లు ఇప్పటికే సంకేతం ఇచ్చిన…

దేశంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ అతిపెద్ద స్కామ్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.  స్కిల్ పేరుతో గత ప్రభుత్వం అడ్డంగా దోచేసిందని జగన్…

దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను రూపొందించడంలో విశాఖపట్నంలో రెండురోజులపాటు జరిపిన గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సదస్సు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ముఖ్యమంత్రి…