Author: Editor's Desk, Tattva News

ఆగస్ట్‌ 1 నుండి అక్టోబర్‌ 29 వరకు ఒక్కోటి కోటి రూపాయిల విలువ కలిగిన పదివేల ఎలక్టోరల్‌ బాండ్లను ముద్రించినట్లు ఎస్‌బిఐ తెలిపింది. 2022 క్యాలెండర్‌ ఇయర్‌లో రూ. కోటి విలువైన పదివేల ఎలక్టోరల్‌ బాండ్లను ముద్రించినట్లు కన్హయ్య కుమార్‌ సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద అడిగిన మరో ప్రశ్నకు ఇదే సమాధానమిచ్చింది. హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికలకు ముందు అక్టోబర్‌ 1 నుండి 10 తేదీల మధ్య ఇటీవలి విడత ఎలక్టోరల్‌ బాండ్లు విక్రయించినట్లు తెలిపింది. చివరిసారిగా ప్రభుత్వం 2019లో బాండ్లను ముద్రించిందని. నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌లో రూ. 11,400 కోట్ల విలువైన బాండ్లను ముద్రించినట్లు ఎస్‌బిఐ సమాధానమిచ్చింది. ఎస్‌బిఐ ఆగస్ట్‌ 1న 2018, 2019లలో ముద్రణ వివరాలను అందించింది. ఎలక్టోరల్‌ బాండ్ల ముద్రణకు అయ్యే ఖర్చును ప్రభుత్వ ఖజానా భరిస్తుందా లేదా కోనుగోలు దారుడు భరిస్తారా అన్న ప్రశ్కకు ఎస్‌బిఐ అక్టోబర్‌ 29న బాండ్ల ముద్రణకు అవసరమైన స్టేషనరీని…

Read More

బ్రెజిల్‌ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి లూలా విజయం సాధించారు. మాజీ అధ్యక్షుడు జైర్‌బోల్స్‌నారోను ఓడించి అధ్యక్ష పీఠాన్ని తిరిగి గెలుచుకున్నారు. ఈ ఎన్నికల్లో దశాబ్ద కాలంగా దేశంలో పాలనసాగిస్తున్న మితవాద ప్రభుత్వానికి ప్రజలు ముగింపు పలికారు. లూలా 50.8శాతం ఓట్లు సాధించగా, బోల్సెనారో 49.2 శాతం ఓట్లు సాధించినట్లు ఆ దేశ అత్యున్నత ఎన్నికల విభాగం తెలిపింది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి లులా మాట్లాడుతూ దేశం మొత్తాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తానని, ఆయుధాల వినియోగాన్ని తగ్గించేందుకు పాటుపడతామని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు యత్నిస్తానని తెలిపారు. అలాగే అమెజాన్‌ అడవులను రక్షించేందుకు అంతర్జాతీయ సహకారం కావాలని, ప్రపంచ దేశాలు అందుకు సహకరించాలని సూచించారు. ప్రపంచ వ్యాణిజ్యాన్ని మరింత పారదర్శకంగా చేస్తామని పేర్కొన్నారు. తన విజయ ప్రసంగంలో శాంతి, ప్రజాస్వామ్యం ఆవశ్యకతను ఎత్తి చూపారు. తాజా ఎన్నికతో లూలా బ్రెజిల్‌ అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. …

Read More

మనదేశంలో ప్రైవేటు రంగంలో తొలి విమానాల తయారీ కర్మాగారానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. టాటా ఎయిర్‌బస్ కన్సార్టియం దీనిని ఏర్పాటు చేస్తోంది. స్వయం సమృద్ధ భారత దేశం (ఆత్మ నిర్భర్ భారత్) దిశగా ఇది మరో ముందడుగు అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. భారత వాయుసేన (ఐఎఎఫ్)ను ఆధునికీకరించాలనే లక్షంతో ఈ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.21,995 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇక్కడ సీ 295 విమానాలను తయారు చేస్తారు. ప్రధాని మోదీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో వైమానిక రంగానికి సంబంధించిన తదుపరి తరం మౌలిక సదుపాయాలకు కేంద్రంగా ఈ కంపెనీ ఉంటుందని తెలిపారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ప్రపంచ ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌, భారతీయ దిగ్గజం టాటా గ్రూప్‌ సంయుక్తంగా ఈ…

Read More

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న తీగల వంతెన ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ఘటనలో 130 మందికి పైగా మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో ఈ వంతెనపై 500 మంది వరకూ ఉన్నారని వెల్లడైంది. వెంటనే ఈ ప్రాంతంలోకి అనేక సహాయక బృందాలను తరలించారు. అంబులెన్స్‌లలో పలువురిని చికిత్సకు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ బ్రిడ్జి కూలిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ వెంటనే స్పందించి తక్షణం అక్కడికి అధికారులు చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించాలని, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి హోం మంత్రి హర్ష సంఘావి, ఆరోగ్య మంత్రి రిషికేశ్ పటేల్, ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలంకు చేరుకొని రాత్రి అంతా సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. నదిలో పడ్డ పలువురు ఈదుకుంటూ గట్టుకు చేరుకుంటున్నప్పటి ఫోటోలు, ఈ ప్రాంతంలో అరుపులు కేకలుతో పరిస్థితి భయానకంగా మారింది. బ్రిడ్జి నదిలో ఓ వైపు…

Read More

మునుగోడు ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్/బీఆర్ఎస్ కు సమాధిరాయి కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలకిచ్చిన హామీలను ప్రస్తావించకుండానే సీఎం కేసీఆర్ పారిపోయారని ఎద్దేవా చేశారు. టోపీ పెట్టుకని వచ్చి గప్పాలు కొట్టి ప్రజల నెత్తిన టోపీ పెట్టి పోయారని పేర్కొన్నారు.  మోటార్లకు మీటర్ల సాకుతో మునుగోడు ఎన్నికలై పోగానే మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై భారం మోపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్కెచ్ వేశారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు గాడిదలెవరో… ఆవు ఎవరో నిర్ణయించుకున్నారని.. గాడిదలాంటి టీఆర్ఎస్ కు ఓటేయబోరన్నారని ధీమా వ్యక్తం చేశారు.  టీఎన్జీవో నేతలు కొందరు టీఆర్ఎస్ కు మద్దతివ్వడంపట్ల బండి సంజయ్ మండిపడ్డారు.‘‘ఉద్యోగులను ఏం ఉద్దరించారని మద్దతు తెలుపుతున్నారు? 317 జీవోతో చెట్టుకొకరు పుట్టకొకరని చేసినందుకా? జీతాలే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకా?‘’అంటూ ప్రశ్నించారు.   “మునుగోడు ఎన్నికలున్నందున నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పమని అడిగనం… కానీ ఆ ఊసే…

Read More

ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది స‌బ్‌స్క్రైబ‌ర్లుండ‌గా, ఒక్క భారత దేశంలోనే వాట్సాప్కు 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంది. అందుకు తగ్గట్టు కొత్త ఫీచర్లతో యూజర్లను పలకరిస్తుంది. ఈ క్రమంలో కొత్త‌గా అయిదు వాట్సాప్ ఫీచర్లు వాట్సాప్ వెబ్, ఫోన్ యాప్కు కూడా అందుబాటులోకి రానున్నాయి: చాట్ విత్ యువర్ సెల్ఫ్ ప్రస్తుతం వాట్సాప్ యూజర్లు తమకి తాము మెసేజ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్తో చాట్కు ‘మెసేజ్ యువర్సెల్ఫ్’ ఆఫ్షన్ యాడ్ అవుతుంది. వాట్సాప్ కాంటాక్ట్స్ లిస్ట్లో చాట్ విత్ యువర్ ఫోన్ నెంబర్ ఆప్షన్ కూడా ఉండ‌బోతోంద‌ని వాబీటాఇన్ఫో నివేదికలో పేర్కొన్నారు. గ్రూప్ చాట్స్లో ప్రొఫైల్ ఫొటోస్ వాట్సాప్ గ్రూప్ చాట్స్లోని వారికి ప్రొఫైల్ ఫొటోలు పెట్టుకునే అవకాశాన్ని కల్పించేందుకు కొత్త ఫీచర్ను తీసుకురానున్నారు. ఈ ఫీచర్తో గ్రూప్లో ఏదైనా మెసేజ్ వస్తే ఆ మెసేజ్ పంపిన వారి ప్రొఫైల్…

Read More

యాదాద్రి శ్రీ లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి బ్రేక్‌ దర్శనాలను ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో ఎన్‌. గీతా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి మాదిరిగా యాదాద్రిలో కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు అవకాశం కల్పించారు. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో గంట చొప్పున మొత్తం రెండు గంటల పాటు బ్రేక్‌ దర్శనాలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో భక్తుడికి రూ.300 గా బ్రేక్‌ దర్శనం టికెట్‌ ధరను దేవస్థానం నిర్ణయించింది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉత్తర రాజగోపురం నుంచి భక్తులకు బ్రేక్‌ దర్శనం కల్పించనున్నారు. వీవీఐపీ, వీఐపీ, ప్రభుత్వ పెద్దల సిఫారస్‌ లేఖలతో వచ్చే భక్తులతో పాటు సామాన్య భక్తులు కూడా ఈ బ్రేక్‌ దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. బ్రేక్‌ దర్శనం సమయంలో ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనాలను రెండు గంటల పాటు నిలుపు…

Read More

డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్నా బ్యాంకు ఖాతాదారులు ఏటీఎం లను వినియోగించడం సహితం తగ్గడం లేదు. దానితో ఇటీవల కాలంలో ఏటీఎంల సేవల వినియోగంపై బ్యాంకులు వసూలు చేస్తున్న ఫీజులను పెంచేసాయి. దాదాపు ప్రతి బ్యాంకు సహితం తమ బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో ప్రతి నెల ఐదు లావాదేవీల వరకు ఉచితంగానే సేవలు అందిస్తున్నాయి. అదే, ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించుకొంటే మూడు లావాదేవీలను ఉచితంగా పొందవచ్చు. ఆ పైన జరిపే లావాదేవీలకు ఫీజులు చెల్లింపవలసి ఉంటుంది. ఆయా ఖాతాలను బట్టి ఏటీఎం చార్జీలు ఉంటాయి. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) ప్రతి రీజియన్‌ పరిధిలో ఒక నెలలో ఐదు ఉచిత విత్‌డ్రాయల్స్‌ ఫెసిలిటీ కల్పిస్తున్నది. ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల పరిధిలో ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ప్రతి నెలా మూడు లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చు. ఒక నెలలో సొంత ఏటీఎంల్లో ఐదు కంటే ఎక్కువ లావాదేవీలు జరిగినా, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు కంటే ఎక్కువ జరిపినా ఫీజు వసూలు చేస్తుంది ఎస్బీఐ. సొంత ఏటీఎంల్లో ఐదు…

Read More

మంత్రి జగదీశ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించింది. 48గంటల పాటు ర్యాలీలు, సభలు, సమావేశాలకు హాజరుకావొద్దని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మీడియాతో ఊడా మాట్లాడొద్దని, ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఆదేశించింది. శనివారం సాయంత్రం నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఈసీ పేర్కొంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్​ఎస్​కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని జగదీశ్‌రెడ్డి అన్నారని బీజేపీ చేసిన ఫిర్యాదు చేయగా.. తొలుత మంత్రి నుంచి వివరణ కోరింది ఎలక్షన్​ కమిషన్​. అయితే మంత్రి జగదీశ్​రెడ్డి ఇచ్చిన వివరణ సహేతుకంగా లేదన్న కారణంతో ఈసీ ఇట్లాంటి యాక్షన్​ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం మునుగోడులో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈసీ ఆదేశాల మేరకు జిల్లా మంత్రిగా జగదీశ్‌రెడ్డి ఈ సభకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఫాంహౌస్ కేసు నిందితుల‌కు 14 రోజుల రిమాండ్ మరోవంక, టీఆర్ ఎస్…

Read More

‘‘తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని మీలాంటి మోసగాళ్లు తిరిగిన తెలంగాణ గడ్డ అపవిత్రమైంది. మీ మోసాలను ఎండగడుతూ తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేయాలి’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, మాజీ మంత్రి చంద్రశేఖర్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్ఛారు.‘‘నువ్వు, నీ అయ్య నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలే.. నువ్వు ఒక్కటి మాట్లాడితే మేం వంద మాట్లాడగలం. కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. అసలు నీ అయ్య యాడికి పోయిండు? ఎందుకు మా సవాల్ ను స్వీకరించలేదు?’’అని ప్రశ్నించారు.  “ఏ వ్యక్తి కూడా తప్పు చేస్తే తడిబట్టలతో దేవాలయానికి వెళ్లరు. నేను వెళ్లడంద్వారా బీజేపీ నిజాయితీ ఏంటో ప్రజలకు…

Read More