అత్యంత వేగంతో ప్రయాణించే హైపర్లూప్ రైళ్లు సమీప భవిష్యత్లో భారత్ లోకి వచ్చే అవకాశం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె సారస్వత్ వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం…
Browsing: ఆర్థిక వ్యవస్థ
మద్యం కుంభకోణం కేసుల్లో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుల్లో ఆయన దాఖలు…
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిఎస్ఎన్ఎల్ 4జి సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది డిసెంబర్నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆ సంస్థ సిఎండి…
దేశంలోని రిటైల్ మార్కెట్లో ఉల్లిపాయల ధర 57 శాతం మేరకు పెరిగి కిలో ఉల్లి ధర రూ. 47కి చేరుకోవడంతో వినియోగదారులు ఊరట కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం…
కేంద్ర ప్రభుత్వం 202324 రబీ పంటకాలానికి ఎరువులపై సబ్సిడీని ఖరారు చేసింది. ఫాస్పేటిక్, పొటాసిక్ (పికె) ఏరువులపై రూ 22,303 కోట్ల సబ్సిడీని కల్పించే నిర్ణయానికి కేంద్ర…
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుతో లింకు ఉన్న మనీ ల్యాండరింగ్…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2,000 డినామినేషన్ నోట్ల మార్పిడికి గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించాలని నిర్ణయించింది. మే 19న తిరిగి చలామణి నుంచి…
దేశీయ విమానయాన రంగం కోలుకుంటోంది. కొద్ది నెలలుగా భారతదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆగస్టు నెలలో విమాన ప్రయాణికులు వార్షిక ప్రాతిపదికన 23 శాతం…
వచ్చే ఏడాదిలో దేశంలో సగటున రూ.2000 కోట్ల పెట్టుబడితో 100కు పైగా కొత్త ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు బయోడీజిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బిఎఐ) వైస్ ప్రెసిడెంట్ ధరమ్ వీర్…
దేశంలో ధరల సెగ కాస్తంత తగ్గింది. జూలైలో నమోదైన 15 నెలల గరిష్ఠ స్థాయి 7.44 శాతం నుంచి ఆగస్టు నెలలో 6.83 శాతానికి తగ్గింది. కాగా…