Browsing: ఆర్థిక వ్యవస్థ

టమాటా ధర చూసి సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. పది రోజుల క్రితం వరకు కేజీ టమాటా రూ.20 ఉండగా, క్రమక్రమంగా ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు …

2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గొప్ప వృద్ధిని నమోదు చేశాయి. 2023 జూన్ 17వ తేదీకి నికర పన్నుల సేకరణరూ.3,79,760 కోట్లుగా నమోదయింది. గత…

బైక్ టాక్సీ అందించే ఉబెర్‌, ర్యాపిడో సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఢిల్లీలో ఉబెర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై…

అధిక వడ్డీ రేట్లతో ఆర్థిక వ్యవస్థల వృద్థి దెబ్బతిననుందని ప్రపంచ బ్యాంక్‌ విశ్లేషించింది. 2023లో ప్రపంచ వృద్ధి రేటు 2.1 శాతానికి పడిపోనుందని అంచనా వేసింది. 2022లో…

డార్క్‌ వెబ్‌ ఇంటర్నెట్‌ వేదికగా పాన్‌ ఇండియా స్థాయిలో జరుగుతోన్న భారీ డ్రగ్‌ ట్రాఫికింగ్‌ను మంగళవారం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) చేధించింది. ఈ ఆపరేషన్‌ ద్వారా…

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌కు సంబంధించి ఇండోస్పిరిట్ వాటాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే అసలైన పెట్టుబడిదారు అని అరుణ్ పిళ్లై అంగీకరించినట్లు ఎన్ ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)…

రిజర్వు బ్యాంకు రూ 2,000 నోట్లను ఉపసంహరించుకోవడంతో నకిలీ నోట్ల చలామణి, నల్లధనం పోగుచేసుకోవడం బాగా తగ్గుతుందని ఒకవంక సంబర పడుతూ ఉంటె తాజాగా రిజర్వు బ్యాంకు…

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ వ్యాపారులతో భేటీ అయ్యారు. మౌలిక సదుపాయాలు, ఫిన్‌టెక్, టెలికమ్యూనికేషన్స్, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం వంటి కీలక…

రూ.2000 నోట్లను చలామణినుంచి ఉపసంహరించుకొంటున్నట్లు ఆర్‌బిఐ ప్రకటించినప్పటినుంచి ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. నోట్లను మార్చుకునే సమయంలో బ్యాంకులో ఫారాన్ని నింపాల్సి ఉంటుందన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.…

డిజిటల్‌ వేదికలు, యాప్స్‌తో ఆర్థిక మోసాలు ఎక్కువ అవుతున్నాయని ఓ నివేదిక వెల్లడిచేసింది. భారతదేశంలో జరిగిన అన్ని మోసాల సంఘటనలలో సగానికి పైగా సామాజిక మాధ్యమాలు, రిమోట్‌…