పెద్ద నోట్ల వల్ల నష్టమే ఎక్కువగా ఉండటంతో పెద్ద నోట్ల రద్దు తర్వాత అమలులోకి తీసుకొచ్చిన రూ. 2,000 నోటును ఇకపై ప్రింట్ చేయట్లేదని రిజర్వ్ బ్యాంక్…
Browsing: ఆర్థిక వ్యవస్థ
లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ అరెస్ట్ చేసిన బినోయ్ బాబు, శరత్ చంద్రారెడ్డిలకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇరుపక్షాల వాదనలు విన్న…
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసగించి బ్రిటన్ పారిపోయిన గుజరాత్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్కు అప్పగించడంలో ముందడుగు పడింది. తనను భారత్కు…
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ బ్లూటిక్ వెరిఫికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి ఐఓఎస్ ఆధారితంగా పనిచేసే ఫోన్లకే ఇది పరిమితమైంది. అదికూడా అమెరికా, కెనడా,…
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పీఏని ఈడీ అరెస్ట్ చేసింది. అతడు దర్యాప్తునకు సహకరించడం…
త్వరలోనే దేశంలో విక్రయిస్తున్న డ్రగ్స్పై బార్కోడ్ ముద్రించనున్నారు. నకిలీ, నాణ్యతలేని డ్రగ్స్ తయారీ, సరఫరా, అమ్మకాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య…
ప్రస్తుత ఏడాది అక్టోబర్లో రూ.1,51,718 కోట్ల వస్తు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లయ్యింది. ఈ నూతన పన్ను విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే రెండో సారి అతిపెద్ద…
ఆగస్ట్ 1 నుండి అక్టోబర్ 29 వరకు ఒక్కోటి కోటి రూపాయిల విలువ కలిగిన పదివేల ఎలక్టోరల్ బాండ్లను ముద్రించినట్లు ఎస్బిఐ తెలిపింది. 2022 క్యాలెండర్ ఇయర్లో…
డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్నా బ్యాంకు ఖాతాదారులు ఏటీఎం లను వినియోగించడం సహితం తగ్గడం లేదు. దానితో ఇటీవల కాలంలో ఏటీఎంల సేవల వినియోగంపై బ్యాంకులు వసూలు చేస్తున్న ఫీజులను పెంచేసాయి. దాదాపు ప్రతి బ్యాంకు సహితం…
భారతీయ రైల్వేలు మొట్టమొదటిసారి భూటాన్కు బహుళ మార్గాల ద్వారా సరకు రవాణా వాహనాలను అందచేసినట్లు శనివారం అధికారులు తెలిపారు. భూటాన్ కొనుగోలు చేసిన 75 సరకు రవాణా…