దేశ ప్రజలు కలిసికట్టుగా ఉంటేనే జాతి మనుగడ సాగుతుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ జన్మాష్టతెలిపారు. ఆగ్రాలో సోమవారంనాడు రాష్ట్రవీర్ దుర్గాదాస్ రాథోడ్ విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన…
Browsing: జాతీయం
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సోమవారం ఉదయం విడుదలైంది. 15 మందితో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది.…
భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ నుంచి ఆహ్వానం అందింది. అక్టోబర్లో కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సిహెచ్జి) సదస్సు పాకిస్థాన్లో జరుగుతుంది. ఈ సంస్థ…
ఆర్జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నివాసంలో సిబిఐ ఆదివారం సోదాలు చేపట్టింది. ఘోష్ ప్రిన్సిపల్గా ఉన్న సమయంలో ఆర్జి కర్ ఆస్పత్రిలో…
మహిళలపై నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఎట్టి పరిస్థితిల్లోనూ వారిని విడిచిపెట్టేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. మహారాష్ట్రలోని జలగావ్లో ఆదివారంనాడు…
వాల్మీకి స్కామ్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఆయనపై నమోదైన 2014నాటి ముడుపుల కేసులో లోకాయుక్త పోలీసుల తీరుపై ప్రజాప్రతినిధుల…
కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పొత్తుకు ఓ ఎజెండా లేదని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. కేవలం సీట్ల పంపకం కోసమైతే…
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్ ఇస్తారు.…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ ఎప్పుడూ తటస్థంగా లేదని, ఎల్లప్పుడూ శాంతి వైపే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్లో పర్యటిస్తున్న ప్రధాని ఆ…
వ్యాపారవేత్త అనిల్ అంబానీపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అయిదేళ్ల నిషేధం విధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ కంపెనీకి చెందిన కొంత మంది అధికారులపై కూడా ఆ నిషేధం…