Browsing: జాతీయం

సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల తీవ్రత, రీచ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. దీని వల్ల ఎదురయ్యే పర్యవసానాలను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం దక్షిణాది దేశాల గళంగా మారిందని కేంద్ర ఉక్కు, పౌర విమానయాన శాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింథియా చెప్పారు.…

భారత్‌లో అమలవుతోన్న ఆరోగ్య పథకాలు, వైద్య సేవలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసలు కురిపించింది. భారత్ అనుసరిస్తోన్న ఆరోగ్య విధానాలు బేషుగ్గా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్…

2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ లో తమకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న అమేథీ నుంచే మళ్లీ…

జమ్మూ కశ్మీరులోని అత్యధిక ముస్లింలు హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వారే అంటూ జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డిపిఎపి) అధ్యక్షుడు…

సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నామినేషన్ల దాఖలు వరకు కూడా సస్పెన్స్ కొనసాగుతూ ఉంటుంది. కానీ, బీజేపీ…

ఇ- కోర్టుల ప్రాజెక్ట్‌ మూడో దశలో కేటాయించిన భారీ బడ్జెట్‌ న్యాయవ్యవస్థ పనితీరులో సాంకేతికతను జోడిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ తెలిపారు. ముఖ్యంగా దిగువ…

భారత ప్రభుత్వం ఇస్రో ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక ఘట్టం నేడు చోటు చేసుకుంది. చంద్రుడికి సమీప కక్షలోకి చేరిన చంద్రయాన్ 3…

దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో ఏకమైన విపక్ష ఇండియా కూటమిలో పార్టీల మధ్య అప్పుడే తగాదాలు మొదలయ్యాయి.…