Browsing: జాతీయం

తాజాగా రాజ్యసభకు 12 సీట్లకు జరిగిన ఉపఎన్నికలలో 11 సీట్లను ఏకగ్రీవంగా గెల్చుకోగలగడంతో మొదటిసారిగా ఈ సభలో ఎన్డీయేకి పూర్తి మెజారిటీ లభించనుంది. దానితో ఇప్పటి వరకు…

కోల్‌కతా వైద్య విద్యార్థిని కేసులో విచారణ చేస్తోన్న సీబీఐ ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ తీరుపై దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయనతో…

మహిళలపై నేరాలను అరికట్టాల్సిన చట్టసభ సభ్యులే ఈ నేరాలకు సంబంధించిన కేసుల్లో చిక్కుకున్నారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బాపతు కూడా వీరిలో ఉన్నారు. 151 మంది ప్రస్తుత…

జార్ఖండ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నాయకుడు చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారని గత కొన్ని…

రాబోయే ఐదేళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగించే యోచనలో ఉన్నామని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌ సోమ్‌నాథ్‌ వెల్లడించారు. ఇందులో చంద్రయాన్‌-4, చంద్రయాన్‌-5 మిషన్స్‌…

కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన దారుణ ఘటనపై నిరసనలు హోరెత్తుతుండగానే, మరోపక్క మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక స్కూల్లో అభం శుభం తెలియని నాలుగేళ్ళ వయసున్న ఇద్దరు చిన్నారులపై…

యూపీఎస్సీ చైర్మన్‌కు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ మంగళవారం లేఖ రాశారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (లేటరల్ ఎంట్రీ)కి సంబంధించి జారీ చేసిన ప్రకటనలను రద్దు చేయాలని యూపీఎస్సీని కోరారు.…

బెంగాల్ వైద్యురాలిపై అత్యాచారం, హత్యను భయంకరమైన చర్యగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జాప్యంపై బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు…

కోల్‌కతా ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు డైరీ రాసే అలవాటు ఉందని, హత్యాచార ఘటన…

జమ్మూ కశ్మీర్‌లో ఉదంపూర్ జిల్లాలోని దుడు ప్రాంతంలో సోమవారం ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి మరణించారు. దుడు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్‌ను…