ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ – ఎస్సీఓ …
Browsing: జాతీయం
గత తొమ్మిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని చెబుతూ వచ్చే తొమ్మిది నెలల్లో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర…
ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్ నివేదిక సమర్పించింది. బాలాసోర్ రైలు ఘటనకు ప్రధాన కారణం ‘రాంగ్ సిగ్నలింగ్’ అని ఉన్నత స్థాయి…
ప్రతిపక్షాల తదుపరి భేటీ బెంగళూరులో ఈ నెల 17 18 తేదీలలో జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటించారు. బిజెపి వాషింగ్ మిషన్ ద్వారా…
మహారాష్ట్ర రాజకీయాలు జాతీయ స్థాయిలో కలకలం రేపుతున్నాయి. 8 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆ పార్టీ…
ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో.. మోదీ నివాసంపై డ్రోన్ తిరుగుతున్నట్టు దిల్లీ పోలీసులకు సమాచారం…
మణిపూర్ హింసాకాండలో చైనా జోక్యం ఉందని అక్కడ అలజడి రేపడంలో డ్రాగన్ కుట్రపూరితంగా వ్యవహరించిందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. మణిపూర్ హింస వెనుక…
ఎన్సీపీలో అసంతృప్తిగా ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ మరోసారి తిరుగుబాటు జెండా ఎత్తారు. తన మద్దతు ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి ఎన్సీపీలో మరోసారి…
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి ప్రతి ఏటా రూ 6.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతర్జాతీయ సహకార సంస్థల…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. మొత్తం…