Browsing: జాతీయం

గుజరాత్ కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో బిపర్‌జోయ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. అరేబియా సముద్రంలో పది రోజుల క్రితం ప్రారంభమై అత్యంత తీవ్రమైన తుపానుగా మారిన బిపర్‌జోయ్ తుపాను…

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజర్లు చేసిన…

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అగ్రరాజ్యం సాయుధ డ్రోన్ల సరఫరా ఆఫర్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారులు…

బిపోర్‌జాయ్ తుఫాను అంతకంతకూ తీవ్రమౌతూ గుజరాత్‌పై విరుచుకుపడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) బుధవారం తెలిపింది. గుజరాత్‌లోని సౌరాష్ర, కచ్‌ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.…

సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు జరిగిన సమయంలో భారత ప్రభుత్వంనుంచి తమకు ఒత్తిడి ఎదురైందంటూ ట్విట్టర్ మాజీ సిఇఓ జాక్ డోర్సే చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం…

మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 18 గంటల సేపు విచారించి బుధవారం తెల్లవారు జామున కస్టడీలో తీసుకుంది. ఆ…

ఉత్తర ప్రదేశ్ త్వరలోనే భారత్ కు గ్రోత్ ఇంజన్ గా మారబోతోందని ఆ రాష్త్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. కైలాష్ మఠ్ లోని…

ప్రచండ గాలులతో విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న భీకర తుఫాను ‘బిపర్‌జోయ్’ కారణంగా జరిగబోయే ఆస్తినష్టాన్ని వీలైనంతగా నివారిస్తూ, ప్రాణనష్టం ఏమాత్రం లేకుండా తగు చర్యలు చేపట్టాలని ప్రధాన…

కర్ణాటక ఎన్నికలలో సగానికి సగం బలం కోల్పోయిన జేడీఎస్ రానున్న లోక్ సభ ఎన్నికలలో బిజెపితో పొత్తుకోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ అధినేత,…

కేంద్ర ప్రభుత్వానికి రెజ్లర్లు అల్టిమేటం జారీ చేశారు. లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోకపోతే ఈ ఏడాది జరిగే ఏషియన్ గేమ్స్‌ను…