పేదోళ్లను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానం అని ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులూ పేదలను…
Browsing: జాతీయం
మణిపూర్లో ఇటీవల చెలరేగిన హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించాయి. అదే విధంగా మరణించిన వారి కుటుంబంలో…
తమ పతకాలను గంగా నదిలో కలిపేస్తామంటూ హరిద్వార్ కు మంగళవారం చేరుకున్న భారత రెజ్లర్ల నిర్ణయాన్ని రైతు సంఘం నేత నరేష్ తికాయత్ వద్దని, వారించి అడ్డుకున్నారు.…
దంత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా స్వచ్చ ముఖ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకంలో భాగంగా క్రికెట్ దిగ్గజం సచిన్…
ఒక వంక రాబోవు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నేతలు ఉమ్మడిగా పనిచేసే విధంగా చేసేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ కలిసి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో చెన్నై విజేతగా నిలిచింది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ధోనీ సేన దుమ్మురేపింది. వరుణుడి…
మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కొన్ని బ్యాంక్ల్లో పాలనపరమైన లోపాలు కనిపిస్తున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ హెచ్చరించారు. ఇది బ్యాంకింగ్ రంగంలో కొంత…
2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఒక్క చోటకు చేర్చేందుకు కొంతకాలంగా జెడియు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్క కొలిక్కి వచ్చాయి.…
మణిపూర్లో తిరుగుబాటుదారులపై బీరేన్ సింగ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆదివారం ఒక్కరోజే ఎనిమిది గంటల పాటు వేర్వేరు ప్రాంతాలలో ఎన్కౌంటర్లు జరిగినట్లు, దాదాపు 40 మంది వరకూ…
కొత్త పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ 75…