Browsing: జాతీయం

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలి మంత్రివర్గ సమావేశంలోనే పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై మాట నిలుపుకొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 5 హామీల అమలుకు నిర్ణయిస్తూ శనివారంనాడు…

కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత గవర్నర్ థావర్‌ చంద్ గెహ్లాట్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.…

అదానీ గ్రూపుపై హిండెన్‌బ‌ర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు ప్యాన‌ల్‌ త‌ప్పుప‌ట్టింది. అదానీ కంపెనీ ఎటువంటి ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ‌లేద‌ని నిపుణుల క‌మిటీ తెలిపింది. రెగ్యులేట‌రీ వైఫ‌ల్యం కూడా…

భారత్ లో రూ. 2,000 నోట్లకు కాలం చెల్లబోతోంది. తక్షణమే వీటి చెల్లుబాటును నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తూ, ఈ నెల 23 నుంచి ఈ నోట్లను తీసుకునే విధానంలో…

కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఎడతెగని అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ శాసనసభాపక్షం గత సాయంత్రం ఆయనను తమ నాయకుడినిగా ఎన్నుకోవడం, వెంటనే…

తమిళనాడులో నిర్వహించే ‘జల్లి కట్టు’ క్రీడను సుప్రీంకోర్టు సమర్థించింది. జల్లికట్టును అనుమతించే తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వ చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్లపై న్యాయమూర్తులు కెఎం…

నాలుగు రోజుల తర్జనభర్జనల అనంతరం సస్పెన్స్ ఓ కొలిక్కి వచ్చింది. కర్నాటక తదుపరి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగాను, స్టేట్ యూనిట్ చీఫ్‌గాను డి.కె.శివకుమార్ కానున్నారని కాంగ్రెస్ వర్గాలు…

దేశ రక్షణ రంగానికి చెందిన కీలక రహస్య సమాచారం విదేశీ నిఘా సంస్థలకు అందించారన్న నేరంపై ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రఘువంశీ, మాజీ నేవీ కమాండర్ ఆశిష్ పాఠక్‌లను…

పాకిస్థాన్ ఏజెంట్‌కు సున్నితమైన రహస్య సమాచారం అందించినందుకు గాను డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ కురుల్కర్‌కు ఫుణె స్పెషల్ కోర్టు రిమాండ్…

ఉద్యోగ నియామకాల విధానంలో తమ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకురావడంతో అవినీతి, బంధుప్రీతికి ఎక్కడా అవకాశం లేకుండా అంతమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రోజ్‌గార్…