Browsing: జాతీయం

పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి త్వరలో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోబోతున్న క్రమంలో మే 28న…

తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేసినా, తనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదని మొదటినుండి అసంతృప్తితో మగ్గిపోతున్న కాంగ్రెస్ నేత సచిన్…

భారత దేశం, అమెరికా బహుళ రంగాల్లో సత్సంబంధాలను విస్తరించుకుంటున్నాయి. ఎగుమతుల నియంత్రణలను గాడిలో పెట్టడం, హై-టెక్ కామర్స్‌ను మరింత విస్తరించడం, ఇరు దేశాలు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు మార్గం…

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై తేల్చేందుకు మాత్రం కాంగ్రెస్ తర్జనభర్జనలు పడుతోంది. ఆదివారం సాయంత్రం బెంగళూరులోని ఓ హోటల్‌లో కాంగ్రెస్…

లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు వారాలుగా నిరసన తెలుపుతున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లు తన నిరసనకు మద్దతు తెలుపవలసినదిగా బిజెపి మహిళా…

కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) తదుపరి డైరెక్టర్‌గా కర్నాటక డిజిపి ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సిబిఐ…

2024 లోక్ సభ ఎన్నికలకు ఒక ఏడాది ముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపిల మధ్య జరిగిన హోరాహోరీ పోరాటంలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో…

మాతృ భాషలోనే విద్యార్థులకు ప్రాధమిక విద్యను అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్థానిక భాషల్లో చదువు చెప్పాలని, గ్రామాల్లో ప్రతిభావంతులైన యువకులు టీచర్లుగా మారేందుకు…

రెజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై విచారణకు స్పెషల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ టీమ్‌(సిట్‌) ఏర్పాటైంది.…

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మే 13న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 10న…