కర్ణాటకలో రాజకీయ అస్థిరతకు రాజవంశ కాంగ్రెస్, జేడీ(ఎస్) ముఖ్యకారణమని, ఈ రెండు పార్టీలు కర్ణాటకను ఓ ఎటిఎంగా చూశాయని, అస్థిర ప్రభుత్వాలు దోపిడీకి అవకాశం కల్పిస్తాయని ప్రధాని…
Browsing: జాతీయం
సామాన్యుల సమస్యల పరిష్కారానికి, ప్రజలతో అనుబంధానికి మన్ కీ బాత్ కార్యక్రమం వేదికైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వందో మన్ కీ బాత్ లో ప్రధాని…
రెజ్లర్లపై తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చేస్తున్న ఆరోపణలు వెనుక కాంగ్రెస్ పార్టీ, ఓ పారిశ్రామికవేత్త హస్తం ఉందని రెజ్లింగ్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్లూఎఫ్ఐ) అధ్యక్షుడు, ఎంపీ …
భారతదేశ సైన్యంలో వీరనారీల శకానికి అంకురార్పణ జరిగింది. మహిళలు దేశ సరిహద్దుల రక్షణలో ఎవరికి తీసిపోరు అనే సత్యాన్ని చాటేందుకు ఇదో అధ్యాయం అయింది. భారతీయ సైన్యంలో…
మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా 91 ఆకాశవాణి ట్రాన్స్ మీటర్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.ఈ ట్రాన్స్…
ద్వేషపూరిత ప్రసంగాలపై వెంటనే కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన…
రెండు ఫైళ్లకు ఆమోదముద్ర వేసేందుకు తనకు రూ. 300కోట్ల ముడుపులు ఆశ చూపారంటూ ఆరోపణలు చేసిన జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను ప్రశ్నించేందుకు శుక్రవారం…
గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత మొదటిసారిగా భారత్, చైనా రక్షణ మంత్రులు తొలిసారిగా ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనాకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్…
‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ 99 ఎపిసోడ్ల పాటు ప్రజలతో సంభాషించారని, అయితే ఈ ఎపిసోడ్లలో రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదని…
చత్తీస్గఢ్లో మరోసారి మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో బుధవారం 11 మంది పోలీసులు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా…