నేపాల్ అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్కు తరలించనున్నారు. మంగళవారం ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో రామ్చంద్ర…
Browsing: జాతీయం
ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లంతా సాక్షి పేపర్ కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జిఓలను విడుదల చేసిందని పేర్కొంటూ ఉషోదయ పబ్లికేషన్స్ ఆధ్వర్యాన ఈనాడు దాఖలు చేసిన కేసు విచారణను…
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకించింది. ఈ పిటిషన్ల విచారణ అర్హతను ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టు లో…
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్లో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే పదవి, బీజేపీకి రాజీనామా చేసిన ఆయన సోమవారం కాంగ్రెస్ తీర్థం…
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను సిబిఐ అధికారులు ఆదివారం తొమ్మిది గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. కేంద్ర దర్యాప్తు…
ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్ కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా గెలుచుకుంది. మొదటి రన్నర్గా ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజ, రెండో రన్నరప్గా…
ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్లను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం రాత్రి పోలీసులు వారిని ప్రయాగ్రాజ్లోని…
తాను చాట్ చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతోనే అంటూ మనీలాండరింగ్ కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ తాజాగా మరో లేఖ విడుదల చేశాడు. ఈ మేరకు కవిత…
దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సమన్లను సీబీఐ జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచలోనే అతిపెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కృతమైంది. శుక్రవారం అంబేడ్కర్ మనమడు, మాజీ లోక్సభ సభ్యులు ప్రకాష్…