మూడో వన్డేలో భారత జట్టు భారీ విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇండియా 317 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడిచింది. పేసర్ మహమ్మద్ సిరాజ్…
Browsing: జాతీయం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని చెబుతూ ఇందులో భాగంగా ప్రతి ఏటా 10 లక్షల ఉద్యోగాల భర్తీని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి…
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ పట్టణంలో నేల కుంగిపోయి, ఇండ్లకు బీటలు రావడానికి అక్కడ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) చేపట్టిన ప్రాజెక్టే కారణం అనే ఆరోపణలు తీవ్రంగా తలెత్తుతున్నాయి.…
రాజౌరీలో జరిగిన ఉగ్రదాడులపై ఎన్ఐఎ దర్యాప్తు చేపట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖా మంత్రి అమిత్ షా తెలిపారు. ఉగ్రదాడులపై జమ్మూ అధికారులతో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ…
ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పర్యాటక నౌక ‘ఎంవి గంగా విలాస్’ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. భారత్లో కొత్త తరం పర్యాటకానికి ఇది…
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సి) జోషిమఠ్ ఉపగ్రహ చిత్రాలను, మొత్తం పట్టణం మునిపోయే అవకాశమున్న భూక్షీణత ప్రాథమిక నివేదికను విడుదల…
మాజీ కేంద్ర మంత్రి, ఆర్జెడి నేత శరద్ యాదవ్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి గురువారం (జనవరి 12) రాత్రి…
గత ఏడాది ఓ టివి డిబేట్ సందర్భంగా ముస్లింల ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది బిజెపి నుండి సస్పెండయిన ఆ పార్టీ ప్రతినిధి నూపూర్…
ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కేరళలోని మున్నార్లో ఉష్ణోగ్రత ఈ శీతాకాలంలో తొలిసారిగా బుధవారం సున్నా కంటే తక్కువకు పడిపోయింది. సమీపంలోని చెందువార, వట్టవాడ…
బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కీలక మావోయిస్టు , కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందాడు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 23 మంది జవాన్లు ప్రాణాలు…