రాజస్థాన్కు చెందిన ఐఏఎస్ అధికారి పవన్ అరోరాపై కమిషనర్ పూజామీనా సంచలన ఆరోపణలు చేశారు. పవన్ అరోరా సెక్స్ రాకెట్ నడుపుతున్నారని, తనను వేధింపులకు చేసినట్లు ఆరోపించింది.…
Browsing: జాతీయం
లాస్ ఏంజిల్స్లో మార్చిలో అట్టహాసంగా జరగనున్న ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుక కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈసారి ఈ వేడుకలో గతం కన్నా…
“ప్రపంచ సంక్షేమం కోసం విశ్వవిజ్ఞాన శాస్త్రం” పేరిట రూపొందించిన ఈ సంవత్సరపు “జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం-నేషనల్ సైన్స్ డే” ఇతివృత్తాన్ని కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి…
తమిళనాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ రవి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం చేస్తున్న సమయంలో డీఎంకే సభ్యలు సోమవారం సభలో గందరగోళం సృష్టించారు.…
శీతల గాలులతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఢిల్లీ, యూపీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఒకవైపు…
గతేడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దక్షిణాది సినిమాల ఆధిపత్యం కొనసాగింది. దక్షిణాది సినిమాల దెబ్బకు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా షాక్ అయింది. దక్షిణాది నుండి సినిమా వస్తుందంటే…
పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ (88) ఆదివారం ఉదయం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. అదివారం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో తుదిశ్వాస విడిచారు. ఆయన ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీకి…
నిర్ణయాత్మక మూడో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా అద్భుతంగా రాణించి శ్రీలంకపై ఘనవిజయం సాధించి టీ20 సిరీస్ శైవసం చేసుకుంది. శ్రీలంకకు 229 పరుగుల భారీ లక్ష్యాన్ని…
ఆప్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో కొట్లాట జరగడంతో శుక్రవారం జరగవలసిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగకుండానే సమావేశం ముగిసింది. ఉదయం మేయర్ ఎన్నిక కోసం సమావేశమైన…
అమృత కాలం తాలూకు రాబోయే 25 సంవత్సరాల యాత్రలో వాటర్ విజన్ @ 2047 అనేది ఒక ముఖ్యమైనటువంటి పార్శ్వంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…