Browsing: జాతీయం

పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భ ట్టాచార్య వృద్ధాప్య సమస్యలతో గురువారం కోల్‌కతాలోని స్వగృహంలో ఉద యం 8.30 గంటలకు కన్నుమూశారు. 80 ఏళ్ల బుద్ధదేవ్‌కు భార్య…

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం గెలుచుకుంది. టీమ్ ఈవెంట్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. స్పెయిన్‌పై 2-1 తేడాతో గెలుపొంది పతకాన్ని తన…

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ), దాని అధ్యక్షుడు సంజయ్ సింగ్‌ ఒలింపిక్‌ గ్రామంలో రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ భవిష్యత్తును నాశనం చేసేలా ఆమెకు వ్యతిరేకంగా నిర్ణయాలు…

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. లోక్‌సభలో వక్ఫ్‌ చట్టం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు అమలు అవుతున్న వక్ఫ్ చట్టానికి కీలక…

మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగం నుంచి భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించినట్లు…

బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్ధితిపై బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. తివారీ మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపధ్యంలో నెలకొన్న…

బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్‌ హసీనా, ఆ దేశాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే విడిచి ఇండియాకు వచ్చారు. తాను ఇండియాకు…

జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్‌లో జరుగుతాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సోమవారం ప్రకటించారు. అభివృద్ధి క్రమం కొనసాగడానికి, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బిజెపిని…

దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న తీవ్ర ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో.. ఇవాళ బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి.. దేశం విడిచి వెళ్లారు. అయితే ఆమె ఎక్క‌డికి…

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు మరోసారి అదరగొట్టింది. క్వార్టర్ ఫైనల్‍లో గ్రేట్ బ్రిటన్‍ను చిత్తుచేసింది టీమిండియా. షూటౌట్‍లో దుమ్మురేపింది. పారిస్‍ వేదికగా నేడు (ఆగస్టు…