Browsing: జాతీయం

పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాక్కు గట్టి హెచ్చరికలు పంపారు. పీఓకేలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని..వీటిపై పాక్ తీవ్ర…

మల్లిఖార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక సమక్షంలో జాతీయాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు,…

దేశ సైనికులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ప్రధాని మోదీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకుంటున్న విషయం తెలిసిందే.…

ఉద్వేగ భరితంగా జరిగిన టి20 ప్రపంచకప్‌ పోరులో ఆదివారం భారత్ దయాదిదేశం పాకిస్థాన్ పై సంచలన విజయం సాధించి శుభారంభం చేసింది. మాజీ కెప్టెన్ విజృంభించి ఆడి భారత్ కు విజయం…

లడఖ్‌, కశ్మీర్‌ను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్‌తో కలిసి చైనా దాడులకు తెగబడవచ్చని భారత్‌ అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు. చైనా…

కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న రెండు ట్రస్టులకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద జారీ చేసిన లైసెన్సును కేంద్ర హోం శాఖ రద్దు…

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్-3  రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. గత అర్ధరాత్రి సరిగ్గా 12.07 గంటలకు చేపట్టిన ఎల్‌వీఎం-3 ప్రయోగం విజయవంతమైంది. వన్‌వెబ్…

దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే రిక్రూట్ మెంట్ డ్రైవ్ రోజ్ గార్ మేళాని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభిస్తూ భారతదేశం స్వావలంబన మార్గంలో ముందుకు…

వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, రాజ్యాంగబద్ధ మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ…

మైక్రోసాఫ్ సీఈఓ సత్యనాదెళ్లకు మరో అరుదైన గౌరవం దక్కింది. గతవారం శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా సత్య…