Browsing: జాతీయం

29 ఫోన్లను పరీక్షించగా, ఐదు ఫోన్లలో మాల్‌వేర్‌ ఉన్నట్లు గుర్తించామని, అయితే అది పెగాసస్‌ స్పైవేర్‌ అని నిర్ధారణకు రాలేకపోతున్నామని ఓ నివేదిక తేల్చినట్లు ప్రధాన న్యాయమూర్తి…

గత ఎనిమిదేళ్లుగా దేశంలో సంపూర్ణ ఆరోగ్య భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నామని, గత డెబ్బయి ఏళ్ల కన్నా ఏడెనిమిదేళ్ల లోనే ఈమేరకు ఎక్కువ పని జరిగిందని ప్రధాని నరేంద్ర…

ఒక్కొక్కరుగా ముఖ్య నేతలు వెళ్లిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జైవీర్…

ప్రధాన మంత్రినరేంద్ర మోదీ ఆగస్టు 25న రాత్రి 8 గంటలకు ‘స్మార్ట్ ఇండియా హాకథన్ 2022’ గ్రాండ్ ఫినాలే ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. దేశంలో, ప్రత్యేకించి…

మూడేళ్ళుగా దాటవేస్తూ వచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరకు ఆదివారం నుండి నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా ఈ పదవి ఎవరు చేపట్టాలో అనే విషయమై ఆ…

టెలికాం రంగంలో నూతన విప్లవానికి తెరలేపుతున్న ఐదో తరం సెల్యులార్‌ నెట్‌వర్క్‌ టెక్నాలజీ ‘5జీ ’భారత్‌ సహా పలు దేశాల్లో అందుబాటులోకి వస్తోంది. నూతన 5జీ సాంకేతికత…

శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మహారాష్ట్ర నుండి హైడ్రోజన్ సెన్సింగ్ & అనాలిసిస్ టెక్నాలజీ యొక్క దేశీయ అభివృద్ధి కోసం ఒక హైడ్రోజన్ స్టార్టప్‌కు…

ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడంలో, అమలు పరచడంలో భారీ ఎత్తున అవినీతి చూటుచేసుకున్నట్లు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు పలువురి ఇళ్లల్లో సిబిఐ సోదాలు జరపడం…

కరోనానంతర పరిస్థితుల్లో పర్యాటకం, ఆతిథ్యం, సంబంధిత రంగాలను ఆదుకునేందుకు ఈసీఎల్జీఎస్ ఇప్పటికే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రూ.50 వేల కోట్ల అదనపు…

బీజేపీలో అత్యున్నత కమిటీలు  రెండింటిలో తెలంగాణకు చెందిన పార్టీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు…