Browsing: జాతీయం

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో గురువారం సోనియా గాంధీ ఈడీ ముందు హాజరయ్యారు. అనుకున్న సమయానికి కన్నా ముందే విచారణను నిలిపివేసింది. ఇటీవల కోవిడ్‌ నుండి కోలుకున్నానని ఇడి…

సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన సరికొత్త పథకం అగ్నిపథ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ పథకం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ…

అత్యున్నత న్యాయస్థానం నుంచి ఊహించని స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాక బెదిరింపులు, వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మద్ ప్రవక్తపై…

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా సోమవారం ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటెయ్యగా.. రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటులో దాదాపు 99.18శాతం…

ఉప రాష్ట్రపతి ప్రతిపక్షాల అభ్యర్థిగా  ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ కర్నాటకకు చెందిన మాజీ మహిళా గవర్నర్‌ మార్గరెట్‌ ఆల్వాను పోటీలో నిలుపుతున్నట్లు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌…

దేశ ప్ర‌జ‌ల‌కు 200 కోట్ల డోసుల మేర కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసిన దిశ‌గా భారత్ రికార్డు న‌మోదు చేయ‌నుంది. శ‌నివారం వ‌ర‌కు దేశంలో 1,99,98,89,097 డోసుల…

ఎన్‌డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌కర్‌ (71) పేరుని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జగదీప్‌ ధన్‌కర్‌ పేరును ఖరారు చేస్తూ…

ఓట్ల కోసం తాయిలాలిచ్చే సంస్కృతి దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరమని, ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.  ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ జిల్లా , ఓరాయ్ సమీపం లోని కైతేరి…

న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతోనే కేసుల పరిష్కారానికి నోచుకోక పెండింగ్ పేరుకుపోతున్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. జైపూర్‌లో జరిగిన…

ఇకపై పార్లమెంట్‌ ఆవ‌ర‌ణ‌లో ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, దీక్ష‌లు, మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌ను అనుమ‌తించ‌డం లేదు. దీనికి సంబంధించిన స‌ర్క్యూల‌ర్‌ను రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జారీ చేశారు.  జూలై 18 నుంచి…