ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలతో కూడిన ప్రతిష్టాకరమైన జి20 కూటమి శిఖరాగ్ర సదస్సుకు మొదటిసారిగా భారత్ఆ వచ్చే…
Browsing: జాతీయం
రాష్ట్రపతి ఎన్నికలలో అధికార పక్షం ఎన్డీఏ అభ్యర్థిగా ఖరారైన ద్రౌపది ముర్ము గురువారం ఢిల్లీ చేరుకున్నారు. రేపు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తన నామినేషన్ను దాఖలు…
తనను గద్దె దింపడం కోసం `తిరుగుబాటు’ ఎమ్యెల్యేలు సూరత్, గౌహతిలకు వెళ్ళవలసిన అవసరం లేదని, తన ముందుకు వచ్చి అడిగితే తాను ఆనందంగా చేస్తానని అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి…
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్ను నియమించినట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. త్వరలోనే ఆమె బాధ్యతలను చేపట్టనున్నట్టు పేర్కొంది. 1987 బ్యాచ్ ఇండియన్…
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఎ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం ద్వారా ఈ అత్యున్నత పదవికి తొలిసారి ఓ గిరిజన మహిళ చేరుకొనే అవకాశాన్ని…
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన శివసేన తిరుగుబాటు నేత, రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే ఇతర తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలతో సూరత్ను విడిచిపెట్టి బుధవారం…
ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా తాజాగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా పేరు వినిపిస్తోంది. గతంలో బీజేపీలో మంత్రిగా చేసిన యశ్వంత్ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నారు. అయితే…
మహారాష్ట్రలో అనూహ్య పరిణామాలతో రాజకీయ సంక్షోభం నెలకొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికార కూటమిలోని శివసేన పార్టీ ఎమ్మెల్యే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే మరో 11 మంది…
ప్రస్తుతం యోగా ప్రపంచం నలుమూలలా విస్తరించిందని, యోగా ఆత్మవిశ్వాసం కలిగించడంతో పాటు జీవన విశ్వాసం ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని…
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. సోనియా గాంధీ జూన్ 12న కరోనా సమస్యలతో ఆసుపత్రిలో చేరిన…