ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు శనివారం ప్రకటించారు. ఆగస్టు 12 వరకూ…
Browsing: జాతీయం
ఈ నెల 2వ తేదీన హథ్రాస్ జిల్లాలో సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తోపులాటలో వందలాది మంది మృతి చెందారు. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటన వెనుక…
ఉత్తర్ ప్రదేశ్లోని హత్రాస్లో తొక్కిసలాట ఘటనకు కారకుడైన జగత్ గురు సకారి విశ్వహరి అలియాస్ భోలే బాబా ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గత మంగళవారం సత్సంగ్ పేరుతో…
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే నీట్ పరీక్షను రద్దు చేయలేమని కేంద్ర…
హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో 121 మంది మృతికి కారణమైన భోలే బాబా ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో భోలే…
17ఏళ్ల తర్వాత టి20 ప్రపంచకప్ సాధించిన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు లక్షలాదిగా తరలి వచ్చారు. విశ్వ విజేతలుగా స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టుకు తొలుత అపూర్వ స్వాగతం…
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ సీవీ రాధాకృష్ణన్ సోరెన్తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందు ఆయనను కూటమి నేతలు లెజిస్లేటివ్…
టీ20 ప్రపంచకప్ సాధించి విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన రోహిత్ సేన సగర్వంగా భారత్కు చేరుకుంది. గురువారం ఉదయం జట్టు సభ్యుల ప్రత్యేక విమానం ఢిల్లీ…
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చాంపై సోరెన్ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఆ తరువాత జెఎంఎం నేత హేమంత్ సోరెన్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలుసుకుని ప్రభుత్వం…
లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బిజెపిని గెలిపించారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 60 ఏళ్ల తరువాత పార్టీ వరసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెబుతూ…