ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 111వ ఎపిసోడ్లో పలు అంశాలపై మాట్లాడారు. అయితే చివరి 110 ఎపిసోడ్ ఫిబ్రవరిలో…
Browsing: జాతీయం
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ..కోట్లాది మంది ప్రజల అకాంక్షలను నెరవేర్చుతూ టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ ఏడు పరుగుల…
నీట్ పరీక్షల్లో అవకతవకలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. నీట్పై సమగ్ర చర్చను చేపట్టాలన్న తమ డిమాండ్కు అధికారపక్షం అంగీకరించకపోవటంతో ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన…
భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయి జైల్లో ఉన్న ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఊరట లభించింది. ఈ కేసులో ఝార్ఖండ్ హైకోర్టు శుక్రవారం…
కర్ణాటక కాంగ్రెస్లో ఆధిపత్య పోరు ముదురుతున్నది. సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు సిద్ధరామయ్య, పదవిని దక్కించుకునేందుకు…
బుకర్ ప్రైజ్ గ్రహీత, ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ ప్రతిష్టాత్మకమైన పెన్ ప్రింటర్ ప్రైజ్-2024 విజేతగా నిలిచారు. ప్రస్తుతం 14 సంవత్సరాల క్రితం కాశ్మీర్పై చేసిన వ్యాఖ్యలపై…
రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ అని,. భారత రాజ్యాంగంపై అదో మచ్చలా మిగిలిపోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ…
మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి…
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) అధినేత…
లోక్సభ స్పీకర్గా తిరిగి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ పదవికి ఎన్నికలు జరిగాయి. …