Browsing: జాతీయం

దేశవ్యాప్తంగా కలకలంరేపిన  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా సాగుతున్న రోహిత్ వేముల కేసును మూసివేస్తున్నట్లు …

కాంగ్రెస్ యువరాజు (రాహుల్ గాంధీని ఉద్దేశించి) వయనాడ్లో ఓడిపోతాననే భయంతో రాయ్ బరేలీ నుంచి బరిలోకి దిగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అమేఠీ నుంచి పోటీ…

ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలీ, అమేథీ స్థానాలకు పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారంతో…

రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్‌భూషణ్​కు బీజేపీ టికెట్​ నిరాకరించింది. అయితే ఆ స్థానంలో ఆయన కుమారుడి బరిలోకి దింపింది. ఉత్తర్​ప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ స్థానం…

పశ్చిమ బెంగాల్​ గవర్నర్​ సీవీ ఆనంద్​ బోస్ తనను​ వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. కోల్​కతా రాజ్​భవన్​లో తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తున్న మహిళ…

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసేందుకు పొరుగు దేశం పాకిస్థాన్‌ తహతహలాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రాహుల్‌పై పాక్‌…

హైదరాబాద్‌ లోక్‌సభ నియోజవర్గంలో ఈసారి రజాకార్ల ప్రతినిధిని ఓడించాలని, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పిలుపిచ్చారు. 40 ఏళ్లుగా హైదరాబాద్‌ నుంచి పార్లమెంటులో…

స్వాతంత్య్రం అనంతరం దిశను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకత్వ రహితంగా కూడా మారిపోయిందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. భారతీయ…

తెలంగాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్‌ ఆర్‌ (ఆర్‌ఆర్‌) ట్యాక్స్‌ విధించిందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రమైన…

ఛత్తీస్‌గఢ్‌లోని నా రాయణ్ పూర్, కంకెర్ జిల్లాలో సరిహద్దుల్లోని అడవుల్లో మంగళవారం భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ముగ్గురు మహిళలతో సహా 10 మంది నక్సలైట్లు మరణించారు.…