గాంధీ కుటుంబానికి కంచుకోటగా పేరొందిన ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తిరస్కరించినట్లు తెలుస్తున్నది. అక్కడి…
Browsing: జాతీయం
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 లోక్ సభ సీట్లలో శుక్రవారం రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఏప్రిల్ 19న పలు రాష్ట్రాల్లో లోక్…
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగనున్నట్లు సంబంధిత వర్గాల తెలిపాయి. ఈ అంశంపై…
ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించిన నేపథ్యంలో ఈసీ విచారణ…
పదేళ్ల నరేంద్ర మోదీ పరిపాలనలో దేశంలో ఆర్ధిక వ్యత్యాసాలు పెరిగిపోయాయని ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ వ్యత్యాసాలను తగ్గిస్తామని భరోసా ఇచ్చేందుకు ఉపయోగించిన పదజాలం ఇప్పుడు…
ఈవీఎంల పనితీరుపై గందరగోళాన్ని తొలగించేందుకు మరింత స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, మైక్రోకంట్రోలర్కు సంబంధించి ఐదు సందేహాలను ధర్మాసనం లేవనెత్తింది. వీటికి…
కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని యావత్మల్లో ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహ కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన…
ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చి, ఆపై సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన యోగా గురు రాందేవ్ బాబకు చెందిన ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి ఆయుర్వేద…
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తమ ఆస్తిగా భావించిన వారు.. ఆ పార్టీని తమ పిల్లలకు వంశపారంపర్యంగా…
గుజరాత్లోని సూరత్ లోక్సభ బరిలో కాంగ్రెస్ తరుఫున నిలబడ్డ అభ్యర్థి నీలేశ్ కుంభని కనిపించట్లేదని స్థానిక మీడియా తెలిపింది. రేపోమాపో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వెల్లడించింది.…