కాంగ్రెస్ హయాంలో ‘హనుమాన్ చాలీసా’ వినడం కూడా నేరంగా చూసేవారని, ఇందువల్ల రాజస్థాన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఈ ఏడాది తొలిసారిగా…
Browsing: జాతీయం
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను…
భారతీయ జనతా పార్టీ(బిజెపి) లోక్ సభ ఎన్నికల్లో తొలి విజయం సాధించి ఖాతా తెరిచింది. గుజరాత్ లోని సూరత్ నియోజకవర్గంలో ఏకగ్రీవంగా గెలిచిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి…
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే, ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుందని ప్రధానమంత్రి…
ఇన్సులిన్ ఇవ్వకుండా తన భర్తను జైల్లో హత్య చేసేందుకు బిజెపి యత్నిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. బిజెపి…
* రాహుల్ కు వయనాడ్ సీటు కూడా దక్కదన్న మోదీ ప్రస్తుత లోక్సభ ఎన్నికలు కుటుంబ సంబంధాల గురించి కాదని, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాని…
ఉత్తర్ ప్రదేశ్లో శుక్రవారం జరిగిన తొలి దశ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్-సమాజ్వాది(ఎస్పి) కూటమి తుడిచిపెట్టుకుపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, అఖిలేష్…
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని.. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో కీలకమైన కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల…
18వ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఉత్కంఠ ఎంతగా ఉందంటే ప్రజలు ఎండ వేడిని కూడా పట్టించుకోకుండా వచ్చి పెద్ద ఎత్తున…
దేశం వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కోలాహాలంగా నెలకొంది. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలకు ఏడు…