విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు.…
Browsing: జాతీయం
ప్రధాని నరేంద్ర మోదీ లేనిపక్షంలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగి ఉండేది కాదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే అభిప్రాయపడ్డారు.…
గత పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని , ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ మార్పేసరైన విధానమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.…
”మోదీస్ గ్యారెంటీ: డవలప్డ్ ఇండియా 2047” అనే థీమ్తో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ సిద్ధం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బీజేపీ…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గురువారం రోజున సీబీఐ అధికారులు అరెస్ట్ చేయగా, శుక్రవారం ఆమెను రౌస్ అవెన్యూ…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్పై వేటు పడింది. 17 ఏళ్ల క్రితం నమోదైన క్రిమినల్ కేసులో భాగంగా కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీను…
భారత్, చైనాల మధ్య సుస్థిరమైన, శాంతియుత సంబంధాలు అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతియుత సంబంధాలు ఇరు దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా ముఖ్యమని…
రాజకీయంగా కలకలం రేపుతున్న ఢిల్లీ మద్యం కేసులో గత నెల ఈడీ అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో జ్యూడిషల్ కస్టడీలో ఉన్న బిఆర్ఎస్ ఎమ్యెల్సీ…
ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ బుధవారం మంత్రివర్గం నుంచి వైదొలగడంతోపాటు ఆప్ కు రాజీనామా చేశారు. పార్టీలో దళితులకు ప్రాతినిధ్యం కల్పించలేదని ఆయన ఆరోపించారు. సాంఘిక…
బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిని కించపరచేలా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్దీప్ సూర్జేవాలాకు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు పంపింది. ఈనెల…