ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఆంక్షల నుంచి స్వేచ్ఛ దొరికిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎన్నో దశాబ్ధాలుగా రాజకీయ ప్రయోజనాల…
Browsing: జాతీయం
లోక్సభ ఎన్నికల వేళ నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒడిశాలో బిజూ జనతాదళ్ తో పొత్తులకు బీజేపీ పావులు కదుపుతోందా? ఇరుపార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు ఉన్నాయా?…
సాంకేతికతను వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓటర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే లోక్ సభ…
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో మార్చి 1న బాంబు అమర్చినట్లు అనుమానిస్తున్న నిందితుడి ఆచూకీ తెలియచేసిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) బుధవారం…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బెంగాల్లోని కోల్కతాలో నిర్మించిన దేశంలోనే తొలి అండర్వాటర్ మెట్రో టన్నెల్ను బుధవారం ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మెట్రో రైలులో…
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. సోనియాగాంధీ రాయ్బరేలీ నియోకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా…
కోల్కతా హైకోర్టు జడ్జి పదవికి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం హైకోర్టులోని ఛాంబర్కు చేరుకున్న ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది…
మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మంగళవారం సంగారెడ్డి, పఠాన్ చెరువులలో జరిగిన బహిరంగసభలలో మాట్లాడుతూ…
సనాతన ధర్మం కోవిడ్, మలేరియా, డెంగ్యూ లాంటిదని, దీనిని నిర్మూలించాలంటూ వ్యాఖ్యానించిన తమిళనాడు మంత్రి, డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్ను సుప్రీంకోర్ట్ గట్టిగా మందలించింది. వాక్…
లంచం కేసుల్లో చట్టసభ్యులకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంఎల్ఎ, ఎంపిలు అవినీతికి పాల్పడితే విచారణ ఎదుర్కొవాల్సిందేనని కోర్టు తీర్పు వెల్లడించింది. చట్ట సభల్లో ప్రశ్నలు…