Browsing: జాతీయం

తమిళనాడులోని కులశేఖరపట్నంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తన రెండు ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రశంసిస్తూ తమిళనాడుకు చెందిన డిఎంకె మంత్రి ఒకరు వార్తాపత్రికల్లో ఇచ్చిన…

కేంద్ర మంత్రి, అమేథి ఎంపి స్మృతి ఇరానీ బుధవారం నెహ్రూ, గాంధీ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. వారు 50 ఏళ్లకు పైగా అమేథిని అభివృద్ధి చేయలేదని,…

భారత్ తొలి మానవ సహిత రోదసి యాత్ర ‘గగన్‌యాన్’ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోడ్ మంగళవారం ప్రకటించారు. నలుగురు వ్యోమగాములు…

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 సీట్లు ఉండగా అందులో 78 స్థానాలను బీజేపీ గెలుచుకోనుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్, సమాజ్‌వాదీ ప్రధాన పార్టీలుగా ఉన్న ఇండియా కూటమికి…

లోక్ పాల్ ఛైర్ పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్ రావ్ ఖన్విల్కర్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి జస్టిస్ ఖన్విల్కర్ 2022…

బాణ సంచా నిషేధంలో క్రైస్తవ మిషనరీల పాత్రపై విద్వేషపూరిత ప్రసంగం చేశారన్న ఆరోపణలకు సంబంధించి తమిళనాడు బిజెపి అధ్యక్షుడు, మాజీ ఐపిఎస్ అధికారి అన్నామలైపై చట్టపరమైన చర్యలను…

భార‌త్‌ను అంత‌ర్జాతీయ ఎగుమ‌తుల హ‌బ్‌గా మారుస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలిపారు. సోమ‌వారం ఢిల్లీలోని భార‌త్ మంట‌పంలో భార‌త్ టెక్స్ 2024ను ప్రారంభిస్తూ రాబోయే పాతికేండ్ల‌లో భార‌త్‌ను…

జ్ఞానవాపిమసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజలు…

ద్వారకాలో తీగల వంతెన ప్రారంభానికి వచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పురాతన ఆధ్యాత్మిక నగరం ద్వారకాను సందర్శించారు. ఇందుకు మోడీ స్కూబా డైవింగ్ చేశారు. సముద్ర…

సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం ఆగ్రాలో రాహుల్ గాంధీ సారథ్యంలోని ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో చేరారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి…